- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొట్టుకున్న BRS leaders..
by Disha Web Desk 13 |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇద్దరు కొట్టుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఓ ప్లాట్ను చదును చేయడానికి ప్రయత్నించగా.. ఆ ప్లాట్ను గతంలో ప్రభుత్వం మాకు ఇచ్చిందని.. చదును చేయడానికి నువ్వు ఎవరు అంటూ మరో బీఆర్ఎస్ యువ నాయకుడు అడ్డు చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటలు పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకానొక దశలో చెప్పులతో కొట్టుకున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు రంగ ప్రవేశం చేసి, యువ నాయకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి : ఏలేటి ఎటో..?
Next Story